Voice Of Maratha

Voice Of Maratha Real History@ Maratha's & Hindavi Swarajya.

14/05/2026

*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩
అందరికీ *స్వరాజ్య రక్షక్, ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి* శుభాకాంక్షలు.
* శ్రీమంత్ *ఛత్రపతి శివాజీ మహారాజ్* మరియు *మహారాణి సయీబాయి* పుణ్యదంపతులకు *14 మే 1657* వ తేదీన *పురందర్ కోట* లో జన్మించారు *శ్రీ శంభాజీ శివాజీ రాజే భోస్లే జీ* .
* 2 యేండ్ల ప్రాయంలోనే తన తల్లిని పోగొట్టుకున్న *రాజమాత జిజామాత* పెంపకంలో పెరిగిన సకల గుణ సంపన్నుడు.
* 9సంవత్సరాల వయసులోనే రాజ్ ఘడ్ కోట (పూణే) నుండి మొగలుల రాజధాని ఆగ్ర ఎర్రకోటకి ప్రయాణం చేసిన మహా బలవంతుడు.
* శత్రువు నుండి కాపాడుకోవటానికి బతికి ఉండగానే తన తండ్రి తనకి పిండ ప్రధానం చేసిన మర్మం యెరిగి మధుర నందు 4 వేదాలు, ఇతిహాస, పురాణాలు, సమస్త విద్యలు అభ్యసించిన సకల విద్యా పారంగతుడు.
* *సంస్కృతం* , *బ్రజ్* వంటి స్వదేశీ ప్రాచీన భాషలతోపాటు 8కి పైగా పరదేశి భాషలు మొత్తంగా *16కి పైగా భాషలు మాట్లాడే ప్రపంచంలోనే ఏకైక మహారాజ్ శంభాజీ మహారాజ్.*
* *బుధ్ భూషణ్* , నాయిక భేద, సాత్ శతక, నఖశిఖ వంటి అద్భుతమైన గ్రంథాల *రచయిత & గొప్ప కవి.*
* తనపై కొందరు *13 సార్లు విష ప్రయోగం* గావించిన స్వరాజ్యం కోసం జీవించిన *మృత్యుంజయుడు* .
* *ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా* వంటి దక్షిణ భారత రాజ్యాలతో పాటు అనేక భారత రాజ్యాలలో పరాయి పాలకులపై *127కి పైగా యుద్ధాలలో* తన *70 కిలోల తల్వార్* ని ఎత్తి ఏ ఒక్క యుద్ధంలో కూడా అపజయం లేని విజేయుడు, *మరాఠా యోధుడు* , స్వరాజ్య రక్షకుడు, *స్వరాజ్య 2వ ఛత్రపతి శంభాజీ మహారాజ్* .
* సింహాన్ని సైతం వధించిన మహా వీరుడ, కొందరి దుర్మార్గపు, మోసపూరిత కుట్రల వల్ల వేల మందితో పోరాడి, తను తలుచుకుంటే తప్పించుకునే అవకాశం ఉండి కూడా హిందూ ధర్మం కోసం, తోడేళ్ళ గుంపుకు చిక్కి 41 రోజులు అనేక క్రూరాతి క్రూర వేదనలకు గురై *11 మార్చి 1689* వ తేదీన వీర మరణం పొంది ప్రతి ఇంట్లో ఒక శంభాజీ తయారయ్యేలా చేసిన ధర్మవీరుడికి సోమాజి కుటుంబ పరివారం తరపున, మరాఠా రాష్ట్ర సంఘం ఆంధ్ర ప్రదేశ్ తరపున నివాళులు అర్పిస్తూ...శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతితో పాటు *ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి* కూడా దేశం మొత్తం అంగరంగవైభవంగా సమస్త దేశ వాసులు, హిందూ బంధుమిత్రులు జరుపుకోవాలని ముఖ్యంగా సమస్త హిందూ సంఘాలు ఈ విషయంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ....
* మీ మరాఠా వెంకట్ సోమాజి మరాఠా చరిత్ర పరిశోధకులు, అధ్యక్షులు
మరాఠా రాష్ట్ర సంఘం ఆంధ్ర ప్రదేశ్.

14/05/2026
*राम राम बंधु* 🙏🏻🚩सभी को सादर आमंत्रण“ *जिंजी (सेन्जी) को विदेशी शासकों से स्वतंत्रता प्राप्त होने का दिवस* ”तमिलनाडु के...
12/05/2026

*राम राम बंधु* 🙏🏻🚩

सभी को सादर आमंत्रण

“ *जिंजी (सेन्जी) को विदेशी शासकों से स्वतंत्रता प्राप्त होने का दिवस* ”

तमिलनाडु के विलुप्पुरम ज़िले स्थित जिंजी (सेन्जी) में
24 मई 2026, प्रातः 10:30 बजे आयोजित एक विशेष कार्यक्रम।

इस कार्यक्रम में पहली बार दक्षिण भारत में छत्रपति महाराज द्वारा जारी किए गए वास्तविक स्वर्ण “फणम” तथा रजत “होन” मुद्राओं के चित्रों का विमोचन किया जाएगा।

ये मुद्राएँ 1677 से 1689 तक अर्थात छत्रपति संभाजी महाराज के शासनकाल तक प्रचलन में थीं।

इसके पश्चात छत्रपति राजाराम महाराज ने अपनी मुद्राएँ जारी कीं।

दक्षिण भारत में सार्वभौम स्वराज्य (साम्राज्य) का प्रतीक तथा मराठों की तीसरी राजधानी *जिंजी*।

जय भवानी
जय शिवराय
जय शंभू राजे

इति
आपके
मराठा वेंकट सोमाजी
मराठा इतिहास शोधकर्ता
अध्यक्ष
मराठा राष्ट्र संघ – आंध्र प्रदेश

*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩 *లోక్ భవన్( రాజ్ భవన్)* విజయవాడ నందు *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు* నిర్వహించ...
03/05/2026

*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩
*లోక్ భవన్( రాజ్ భవన్)* విజయవాడ నందు *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు* నిర్వహించిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం నందు నాకు కేటాయించిన సమయం నందు
* ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర మధ్య గల ప్రాచీన మరియు చారిత్రక సంబంధం,
* ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర మరియు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ఎనిమిది లక్షల మరాఠాల వివరాలు తెలియజేయడం జరిగింది.
* వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, సాంస్కృతిక ఐక్యతకు, తెలుగు భాషాభివృద్ధికి మరాఠా మహారాజులు చేసిన కృషిని గవర్నర్ గారికి మరియు విశిష్టత అతిధులకు వివరించడం జరిగింది.

1 like, 2 comments. "Maharashtra Day Speech|Lok bhavan|RajBhavan|Maratha contributions to Andhrapradesh|"

*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩మీకు, మీ కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం *లోక్ భవన్( రాజ్ భ...
01/05/2026

*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు ఉదయం *లోక్ భవన్( రాజ్ భవన్)* విజయవాడ నందు *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు* నిర్వహించిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం నందు నాకు కేటాయించిన సమయం నందు
* ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర మధ్య గల ప్రాచీన మరియు చారిత్రక సంబంధం,
* ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర మరియు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ఎనిమిది లక్షల మరాఠాల వివరాలు తెలియజేయడం జరిగింది.
* వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, సాంస్కృతిక ఐక్యతకు, తెలుగు భాషాభివృద్ధికి మరాఠా మహారాజులు చేసిన కృషిని గవర్నర్ గారికి మరియు విశిష్టత అతిధులకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మరాఠా వెంకట్ సోమాజీ గారు, అధ్యక్షులు - మరాఠా రాష్ట్ర సంఘం - ఆంధ్ర ప్రదేశ్. కదం శ్రీనివాస్ రావు గారు ఉపాధ్యక్షులు మరాఠా రాష్ట్ర సంఘం - ఆంధ్ర ప్రదేశ్, రామ్మోహన్ రావు మోహితే గారు ఉపాధ్యక్షులు మరాఠా రాష్ట్ర సంఘం ఆంధ్ర ప్రదేశ్, శేషగిరిరావు మోహితే గారు, కాలే వెంకట రామయ్య గారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు దీపక్ పవార్, విలాస్ పవార్, వికాస్ జీ - మరాఠా గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ విజయవాడ సభ్యులు మరియు మరాఠా బంధుమిత్రులు పాల్గొన్నారు.

*राम राम मराठा बंधू* 🙏🏻🚩

आप सभी को एवं आपके परिवार के सदस्यों को महाराष्ट्र स्थापना दिवस की हार्दिक शुभकामनाएँ।

आज प्रातः विजयवाड़ा स्थित *लोक भवन (राज भवन)* में *आंध्र प्रदेश के माननीय राज्यपाल श्री अब्दुल नज़ीर जी* द्वारा आयोजित महाराष्ट्र एवं गुजरात राज्य स्थापना दिवस समारोह में सहभागी होने का अवसर प्राप्त हुआ।

इस कार्यक्रम में मुझे दिए गए समय के दौरान:

* आंध्र प्रदेश और महाराष्ट्र के बीच प्राचीन एवं ऐतिहासिक संबंधों के बारे में,
* विशेष रूप से छत्रपति शिवाजी महाराज की दक्षिण दिग्विजय यात्रा तथा आंध्र प्रदेश में निवास कर रहे लगभग आठ लाख मराठा समाज के विषय में जानकारी प्रस्तुत की गई,
* इसके अतिरिक्त आंध्र प्रदेश राज्य के प्रमुख मंदिरों के विकास, सांस्कृतिक एकता तथा तेलुगु भाषा के संवर्धन में *श्री छत्रपति शिवाजी महाराज* , *श्री राजा सिर्फाजी 2 महाराज* , *श्री प्रथम रघुजी राजे भोसले महाराज* मराठा महाराजाओं के योगदान के बारे में माननीय राज्यपाल महोदय एवं विशिष्ट अतिथियों को अवगत कराया गया।

इस कार्यक्रम में मराठा वेंकट सोमाजी जी (अध्यक्ष, मराठा राष्ट्र संघ – आंध्र प्रदेश), कदम श्रीनिवास राव जी (उपाध्यक्ष), राममोहन राव मोहिते जी (उपाध्यक्ष), शेषगिरि राव मोहिते जी, काले वेंकट रामय्या जी (श्री छत्रपति शिवाजी महाराज दक्षिण दिग्विजय दिवस उत्सव समिति के सदस्य) तथा दीपक पवार, विलास पवार, विकास जी (मराठा गोल्ड मर्चेंट एसोसिएशन, विजयवाड़ा के सदस्य) एवं अन्य मराठा बंधु-मित्र उपस्थित रहे।
आपका
*मराठा वेंकट सेमाजी*
अध्यक्ष,
मराठा राष्ट्र संघ - आंध्र प्रदेश।

*Ram Ram Bandhu* 💐🙏🚩1. Sri Chhatrapati Shivaji Maharaj,2. Sri Chhatrapati Shambhaji Maharaj 3. Prabhu Sree Ram & Hanuman...
21/04/2026

*Ram Ram Bandhu* 💐🙏🚩
1. Sri Chhatrapati Shivaji Maharaj,
2. Sri Chhatrapati Shambhaji Maharaj
3. Prabhu Sree Ram & Hanuman all types of statues in required size available with advance booking.
*Material* : Fiber, Bronze etc.
For order and enquiry feel free to contact:
*Lakshmi Jijau Enterprises*
Vijayawada, Andhra Pradesh.
063005 79489

20/04/2026

I wish you many more happy returns of the day: , Garu 💐🙏🏻🚩
Nara Chandrababu Naidu
Andhra Pradesh
AP
Telugu Desam Party (TDP)

ఆరె మరాఠాలను ఓబిసి లో చేర్చాలి. మరాఠా వెంకట్ సోమాజి ఆరె మరాఠాలను ఓబీసీ లో చేర్చాలని  మరాఠా రాష్ట్ర సంఘం - ఆంధ్రప్రదేశ్ అ...
19/04/2026

ఆరె మరాఠాలను ఓబిసి లో చేర్చాలి. మరాఠా వెంకట్ సోమాజి
ఆరె మరాఠాలను ఓబీసీ లో చేర్చాలని మరాఠా రాష్ట్ర సంఘం - ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరాఠా వెంకట్ సోమాజీ అన్నారు.. ఆదివారం మరాఠా సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరె మరాఠాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని తెలిపారు. మరాఠాలలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండడం వలన ఆర్థికంగా సామాజికంగా వీరు వెదుగలేకపోతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికీ కూడా చాలామంది ఆరె మరాఠాలు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరే మరాఠాల స్థితిగతులను పరిశీలించి ఓ బి సి లో చేర్చాలని అన్నారు. ఓబీసీ లేని కారణంగా చాలామంది మరాఠా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ మరియు పారా మెడికల్ ఫోర్సెస్ రిక్రూట్మెంట్ లలో మరాఠాలకు ఉన్న ప్రత్యేక వెసలు బాటు మరాఠా యువత ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా ఆర్య మరాఠా సంఘం గౌరవ అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్, అధ్యక్షులు మోహన్ రావు పాటిల్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు పాటిల్, మరాఠా యువ నాయకుడు, బీజేపీ ఓబీసీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే బాజీరావు పాటిల్, నాయకులు కంఠళే, రఘువీర్ పాటిల్, సుమిత్ పటేల్, తదితరులు పాల్గొని మరాఠా వెంకట్ సోమాజీ గారిని సన్మానించారు.

Address

Vijayawada
520013

Website

Alerts

Be the first to know and let us send you an email when Voice Of Maratha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category